ప్రస్తుతం తెలంగాణాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈసారి ప్రభుత్వం విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రొఫెసర్ జయంశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సర్కారు బడుల్లో చేరాలంటూ 30వ తేదీ వరకు...
ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనవిధానంతో నేలమీద కూర్చొని తినే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ నేలమీద కూర్చొని తినడం వల్ల లాభాలు ఒక్కసారి తెలిస్తే మళ్ళి జీవితంలో కుర్చీల్లో, బెడ్పై, డైనింగ్...
ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి కారణంగా రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ మనిషి ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు....
ప్రస్తుత రోజుల్లో ఏ ఒక్కరు కింద పడుకోవడానికి ఇష్టపడడం లేదు. చాలా తక్కువ శాతం మంది మాత్రమే నేలపై పడుకుంటున్నారు. కానీ నేలపై పడుకోవడం వల్ల మంచి లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నేలపై పడుకోవడం...
టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల నుంచి చివాట్లు తింటోంది. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు....
బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి....
విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆమె మరణంపై ఆంధ్రప్రదేశ్...