దేశ వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాల మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఇ-శ్రమ్...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకం అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే.అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీర్లు...
ఏపీ రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతోంది. దీనికి నిదర్శనమే దుల్హన్ పథకాన్ని నిలిపివేయడం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని వెల్లడించింది. అందుకే ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. ఈ...
దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు కూడా పంపిణి చేస్తున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి...
తెలంగాణకు ప్రాజెక్ట్లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. ఆయన కావాలనే తెలంగాణ అభివృద్ధికి గండికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం...