పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ల ప్రారంభం ఆలస్యం అయింది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం లబ్ధిదారుల ఎంపిక కాగా..ఇళ్ల ప్రారంభం జాప్యం కావడంతో లబ్ధిదారులతో పాటు...
తెలంగాణ: నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా సభ్యులు శ్రీనివాస్గౌడ్, జ్ఞానసాగర్,...
పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టి రోడ్డుపక్కన ఉన్న లోయలో పడింది.
పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లపల్లి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...