Tag:ఫైర్..

మునుగోడు ప్రజలను సీఎం మరోసారి మోసం చేశారు..కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగంపై టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభలో కేసీఆర్ మునుగోడు సమస్యలను, నిరుద్యోగంపై మాట్లాడకుండా  ప్రజలను వంచించే ప్రయత్నం...

వైసిపి నాయకులపై సీఎం జగన్ ఫైర్..

నెల్లూరు వైసిపి రాజకీయాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ రెండు మంత్రి పదవులు దక్కించుకున్న కానీ..అక్కడ ఎప్పటికి నేతల మధ్య విభేదాలు..ఆధిప్యత పోరులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. బహిరంగ విమర్శల...

షాపింగ్ మాల్ లో చెలరేగిన మంటలు..రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది

ఒడిశా రాజధాని అయినా భువనేశ్వర్​లోని ఓ షాపింగ్​ మాల్​లో శుక్రవారం రాత్రి షార్ట్​ సర్క్యూట్​ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్​ బిల్డింగ్​ సమీపంలోని బీఎంసీ కేశరి మాల్​లో ఉన్న వస్త్ర...

తాగుబోతుల తెలంగాణగా మార్చారు..టీఆర్ఎస్ సర్కార్ పై ఈటెల ఫైర్

టీఆర్ఎస్ సర్కార్ పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఈ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం. నా ఆరాటం వారి కోసమే అని చెప్పిన కేసీఆర్, ఎస్సి, బిసిల జీవితాల్లో...

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ ఫైర్

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అనే కండకావరంతో టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....

చిన జీయర్‌ పై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు..బ్రోకర్లను పట్టుకుని తిరుగుతున్నారంటూ..

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్

గత వారం రోజుల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. నేను చెప్పిన విధంగానే ఈ రోజు టీఆర్ఎస్ ఎంపీలు అదే పని చేశారు.పార్లమెంటు...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...