ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నడ్డా బండి సంజయ్ అరెస్ట్పై...
సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో వారికి మద్దతుగా ఎంపీ బండి సంజయ్ ఆదివారం రాత్రి...
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా, హుందాగా మాట్లాడారు. కేసీఆర్ కు...
తెలంగాణ పిసిసి చీఫ్ మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నేతలు కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇక ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టారు పిసిసి ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి....
పిసిసి చీఫ్ కాగానే రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో తన టార్గెట్ ఏమిటో క్రిస్టల్ క్లియర్ గా ప్రకటించారు. తన ఫోకస్ అంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మీద కంటే ఇప్పుడిప్పుడే...
మాజీమంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి బీజేపిలో చేరిన తరువాత టీఆర్ఎస్,బీజేపి పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు మరింత పెరిగింది. తాజాగా సిఎం కేసీఆర్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...