కరోనా వచ్చి తగ్గిపోయిందని హాయిగా ఉండొచ్చు అనుకునేలోపే బ్లాక్ ఫంగస్ రూపంలో కంటి సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందినవారు, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడిన వారికి కంటి సంబంధ సమస్యలు...
ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారితో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి, ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కొందరికి కరోనా సోకకపోయినా బ్లాక్ ఫంగస్ కు అటాక్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...