Tag:భారత్

భాజపా ముక్త్ భారత్‌ కావాలి..మోడీపై నిప్పులు చెరిగిన కేసీఆర్

పెద్దపల్లి జిల్లా తెరాస బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్, ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు. ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు....

భారత్‌ ఎలక్టానిక్స్​​‍ లిమిటెడ్‌లో పోస్టులు..పూర్తి వివరాలివే?

భారత్‌ ఎలక్టానిక్స్​​‍ లిమిటెడ్‌ లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. భర్తీ చేయనున్న ఖాళీలు: 43 పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‍ ఇంజినీర్‌ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు...

ఐపీఎల్‌లోకి ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీ..వేలంలో భారీ ధర ఖాయం!

ఐపీఎల్‌ 15వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్‌గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు. భారత్‌లో రాబోయే రోజుల్లో కరోనా...

కరోనా అప్డేట్..132 మంది ప్రాణాలు తీసిన వైరస్..కొత్త కేసులు ఎన్నంటే?

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 6,563 కేసులు నమోదు కాగా వైరస్​ ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,077 మంది కోలుకున్నారు. 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్​...

కరోనా అప్డేట్..289 మంది ప్రాణాలు తీసిన మహమ్మారి

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు....

కరోనా అప్ డేట్: 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు..మరణాలు ఎన్నంటే?

భారత్ లో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది...

భారత్-దక్షిణాఫ్రికా పర్యటనపై బీసీసీఐ క్లారిటీ

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అక్కడ టీమ్‌ఇండియా పర్యటనపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది. కోల్‌కతాలో నిర్వహించిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ...

విరాట్ కోహ్లీ పేరిట చెత్త రికార్డు..మూడో స్థానంలో ధోని

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా టాస్‌...

Latest news

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివాహం కాని యువకులు, మహిళా...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ పారస్ ఒలింపిక్స్(Paris Olympics) బరిలో నిలవనుంది. గురువారం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య.....

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...