మార్చి 26 నుండి ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభమయింది. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఆనందింపచేసాయి. ఇప్పటికే 25 మ్యాచ్లు పూర్తి...
ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ఆసక్తికరంగా కొనసాగుతుంది. అన్ని మ్యాచులు ప్రేక్షకులను ఆనందింపచేసాయి. ఇప్పటికే 22 మ్యాచ్ లు పూర్తి అయిపోయి..ఇవాళ 23 మ్యాచ్ లో తలపడానికి ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్...
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకొని..ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ ప్రజలపై విరుచుకుపడుతుంది. గత రెండేళ్లుగా ప్రజలను పట్టి పీడిస్తుంది.
కాస్త...
ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై మరింత భారం వేసేందుకు జగన్ సర్కార్ సిద్దపడింది. 2021-22 పెంచిన మొత్తం పన్నును 2022-2023 లోను మరో 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
రోజు ఏదో ఒక శుభవార్తతో మనముందుకొస్తుంది జగన్ సర్కార్. తాజాగా గర్భిణీ మహిళలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. తిరుపతిలో వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను చిత్తూర్ జిల్లాలో...
డ్రగ్ సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది. డ్రగ్స్ మాఫియాను రూపుమాపేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా చేపడుతున్నారు. ఇక హైదరాబాద్లో కూడా డ్రగ్స్ దందా విపరీతంగా కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా మరో...
IPL: నిన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మద్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్ రైసర్స్ ఘోర ఓటమిని చవి చూసింది. కనీస పోటీ కూడా...
దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతాకాదు. ఈ రాకాసి మహమ్మారి మూడు వేవ్ లలో ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మహమ్మారి ఆడ్డుకట్టకు ఉన్న అస్త్రాలు మాస్క్ ఒకటి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...