అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన ఓ మాయలేడీ రొంపిలోకి దింపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...