భారత్ లో మంకీపాక్స్ కలవరపెడుతుంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్ను గుర్తించగా..అందులో 3 కేసులు కేరళలోనే కావడం గమనార్హం. తాజగా ఉత్తరప్రదేశ్లో మంకీపాక్స్ అలర్ట్ జారీ చేశారు. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం...
యూపీలో ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఇది 5 విడత పోలింగ్. మొత్తం...
యూపీలో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...