రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. అంతిమంగా ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. వారిలో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఒకరు కాగా...విపక్షాల ఉమ్మడి అభ్యర్థి...
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామనేషన్ పత్రాలు సమర్పించారు. ఈ...
రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా అధికార పక్షం ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠకు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భాజపా అగ్రనేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది....
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ...
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ...
నేడు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ ఎన్నికలు జూలై నెలలో జరుగుతాయని ఈ మేరకు తెలియజేసారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీన...
ముచ్చింతల్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. శ్రీ రామానుజాచార్యుల సంపూర్ణ జీవితం నేడు సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ప్రతిబింబించనుంది. నేడు దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతా మూర్తి కేంద్రానికి...
గణతంత్ర దినోత్సవం వేళ రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ రిటైర్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని విరాట్’కు చేరువగా వెళ్లి.. ప్రేమగా దాన్ని నిమిరారు. ఈ గుర్రం ఇప్పటివరకు 13...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...