తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇవాళ...
బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ మండల కేంద్రానికి చెందిన వార్డు మెంబెర్ రాజేష్,బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి హరీష్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం టిఆర్ఎస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...