తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీని ప్రభావంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇక తాజాగా YSR తెలంగాణ పార్టీ...
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. ఇన్నిరోజులు...
జనం బాట పట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ వైఎస్సార్ టిపి పోటీ చేసే విషయమై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. శనివారం ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఒక ప్రకటన చేశారు. రాబోయే...
షర్మిల పార్టీ మంగళవారానికి కొత్త పేరు జత చేసింది. ఇకనుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగవారం గా పరిగణిస్తామని ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరణించిన కొండల్ మృతికి సంఘీభావంగా, నిరుద్యోగుల కోసం రేపు...
వైఎస్ షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీకి ముహుర్తాన్ని ఫీక్స్ చేయడం , తాజాగా లోటస్ పాండ్ లో తెలంగాణాల అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...