Tag:వ్యాక్సినేషన్

కరోనా వాక్సినేషన్ లో భారత్ ఆల్ టైం రికార్డు..

కరోనా మహమ్మారిపై భారత్ కటిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తోంది. కరోనా వాక్సినేషన్ లో భారత్ మరో కొత్త రికార్డ్ సృష్టించింది. టీకాల పంపిణీలో సరికొత్త మైలురాయిని...

నేడు ప్రధాని మోదీ కీలక సమీక్ష..లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే ఛాన్స్..!

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం నుండి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా...

శ్రీవారి భక్తులకు గమనిక..రేపు శ్రీవారి సర్వదర్శనం టికెట్ల విడుదల..వివరాలివే

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటలకు జనవరి నెలకు సంబంధించి..ఆన్‌లైన్‌లో స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు విడుద‌ల చేయ‌నున్నారు. వైకుంఠ ఏకాద‌శి (వైకుంఠ ద్వార...

అగ్రరాజ్యం విలవిల..ఒక్కరోజే ఎన్ని కొత్త కేసులంటే?

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులతో పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే...

గూగుల్‌ సంచలన నిర్ణయం..ఇలా చేయకుంటే ఉద్యోగం ఉఫ్..!

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించింది. అలాంటి ఉద్యోగులకు జీతాల్లో కోతలు, అవసరమైతే ఉద్యోగం నుంచి...

కరోనా అప్ డేట్: తగ్గిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,306 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 211 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

కరోనా అప్ డేట్: తగ్గిన కొత్త కేసులు..మరణాలు ఎన్నంటే?

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,603 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు: 3,46,24,360 మొత్తం మరణాలు: 4,70,530 యాక్టివ్​...

కొద్దిసేపట్లో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం..ఎందుకంటే..

ప్రధాని మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా థర్డ్‌ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సౌతాఫ్రికా...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...