తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక సార్లు బస్సు చార్జీలు పెంచగా..తాజాగా లగేజీ ఛార్జీలు పెంచుతూ టీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త ఛార్జీలు శుక్రవారం...
తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నుండి గులాబీ పార్టీకి వలసలు పెరిగాయి. అయితే ఇప్పుడు సీన్...
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మెట్ పల్లి...
ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇటీవలే డీజిల్, పెట్రోల్, నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా..తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్...
తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్గా ఉన్న విజయారెడ్డి టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు...
పూర్వంలో చాలామంది ప్రజలు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేవారు. కానీ ప్రస్తుతకాలంలో వాకింగ్కు షూ, మార్కెట్కు వెళ్లాలంటే స్లిప్పర్, ఆఫీస్లో ఫార్మల్ షూ, ఆటలకు స్పోర్ట్స్ షూ అంటూ...
రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మంచి సారాంశం ఉన్న కథలను ఎంచుకుంటూ ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం...
బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...