ఆన్ లైన్ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న ఈ యాప్ తాజాగా మరొకరిని బలి తీసుకుంది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ శాస్త్రీపురంకు చెందిన ఫైర్ మెన్...
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని...
ఏపీలో కరోనా విజృంభణ తగ్గింది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 22,399 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.....
కరోనా కష్టకాలంలోనూ తిరుమల శ్రీవారికి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న స్వామి వారిని 27,895 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు....
దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...