తెలంగాణలో చాలా గ్రామాల్లో మౌలిక వసతులు లేవని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...
తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎట్టకేలకు భారీ ఊరట దక్కింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది....