దిల్లీ లిక్కర్ స్కామ్లో తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దిల్లీ లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు....
సాధారణంగా మనం బస్సు ఎక్కితే టికెట్ తీసుకుంటాం. మనతో చిన్నపిల్లలు ఉంటే వారికి హాఫ్ టికెట్ తీసుకుంటాం. ఒకవేళ పరిమితికి మించిన లగేజీ ఉంటే దానికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...