Tag:హైదరాబాద్

నటి చౌరాసియాపై దాడి చేసింది ఇతనే..

హైదరాబాద్: కేబీఆర్‌ పార్కు వాక్‌వేలో సినీ నటి నటి చౌరాసియాపై దుండగుడి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. గత ఆదివారం రాత్రి 8.40...

నకిలీ సర్టిఫికెట్ల కలకలం..నిందితుడి అరెస్ట్

నకిలీ ధ్రువీకరణ పత్రాలను తయారీ చేస్తున్న సురేష్ అనే నిందితుడిని గుంటూరు పరిధిలోని పట్టాభి పురం పోలీసులు అరెస్ట్ చేశారు. జెఎన్టీయూ- కాకినాడ లోగోలతో నిందితుడు నకిలీ పత్రాల తయారీ చేసిన వైనంతో...

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి...

బ్యూటీపార్లర్ కు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం..ఎన్నో అనుమానాలు

బ్యూటీపార్లర్ కు వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేముమార్ తెలిపిన వివరాల మేరకు ..దోమలగూడ గగనహల్లో నివసించే జి  దుర్గాప్రసాద్, భార్గవి...

వీడిన పంజాగుట్ట బాలిక మృతి కేసు మిస్టరీ

పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. మహిళతో పాటు మరో వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్‌ చేసిన పోలీసులు..హత్యకు వివాహేతర సంబంధమే కారణమని...

ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రెక్కలు తొడిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.60 పెరగగా..వెండి ధర కిలోకు రూ.898 ఎగసింది. హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర...

ఏపీ తెలంగాణలో బంగారం-వెండి ధరలు ఇలా..

మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు...

హైదరాబాద్ వాసులకు గుడ్‌ న్యూస్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు...

Latest news

టీమ్ పాక్ దుస్థితికి కారణమేంటో చెప్పిన అశ్విన్

టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల నుంచి చివాట్లు తింటోంది. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు....

బాలీవుడ్ ఎంట్రీపై సూర్య క్లారిటీ.. ఇప్పుడు చెప్పనంటూ..

బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి....

రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం..

విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆమె మరణంపై ఆంధ్రప్రదేశ్...

Must read

టీమ్ పాక్ దుస్థితికి కారణమేంటో చెప్పిన అశ్విన్

టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల...

బాలీవుడ్ ఎంట్రీపై సూర్య క్లారిటీ.. ఇప్పుడు చెప్పనంటూ..

బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై...