Tag:హైదరాబాద్

ఫ్లాష్: మళ్లీ పెరిగిన చములు ధరలు- ​లీటర్​ పెట్రోల్ ఎంతంటే?

దిల్లీ: చమురు ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.99కి.....

Flash: తెలుగు అకాడమీ ఎఫ్‌డీలు మాయం అంటూ మరో కంప్లైంట్!

హైదరాబాద్: యూనియన్ బ్యాంకు సంతోశ్‌నగర్ బ్రాంచ్‌లో ఉన్న తెలుగు అకాడమీ ఎఫ్‌డీలు కూడా కొంత మాయమయ్యాయి. దీనికి సంబంధించి బుధవారం మరో కంప్లైంట్‌ను సీసీఎస్‌లో అకాడమీ అధికారులు ఇచ్చారు. 24న ఇచ్చిన కంప్లైంట్‌తో...

ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయ్..!

హైదరాబాద్‌: తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో..ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి. బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని...

Breaking News: హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ కలకలం

హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ సందర్బంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ..పక్కా సమాచారంతో మియాపూర్, బాచుపల్లి,...

Breaking News: ప్రెస్ క్లబ్ లో పోసానిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి..ఎందుకంటే?

పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ లో దుమారం చెలరేగింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అనంతరం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన పవన్ ఫాన్స్...

Breaking News: మరోసారి పెరిగిన చమురు ధరలు

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు సామాన్యుడు విలవిలలాడుతుంటే..అది చాలదా అంటూ మరోసారి ఇందన ధరలు పెంపు అంటూ...

పెళ్లి చేసుకుందామనుకుంది- చివరకు యువకుడి ట్విస్ట్

మ్యాట్రిమోనీని పెళ్లి సంబంధాలకు వేదిక అని అందరూ భావిస్తారు. అబ్బాయి, అమ్మాయిలు మాట్రిమోనీలోని వివరాలు చూసి తమకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. కానీ కొంతమంది కేటుగాళ్లు దీనిని ఆసరాగా చేసుకొని అమ్మాయిలను...

50 వేల లీటర్ల మానవ మూత్రం కలెక్ట్ చేసిన బీర్ కంపెనీ – దానితో ఏం చేశారో తెలిస్తే షాక్

మద్యం తాగేవారు చాలామంది ఫస్ట్ బీర్ కి ప్రయారిటీ ఇస్తారు. ఇది తాగి యూత్ మరింత చిల్ అవుతారు. ఇక అమ్మాయిలు కూడా చాలా మంది బీర్ తమ ఫేవరేట్ అని చెబుతారు.పిస్నర్...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...