కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది... దాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నారు... చైనాలు పుట్టిన ఈ సుక్ష్మ జీవి ఇప్పుడు 199 దేశాలకు వ్యాపించింది... అత్యధికంగా అమెరికాలో పాజిటివ్ కేసులు...
ఏపీలో జరుగబోయే పదోతరగతి పరీక్ష షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు... ఈ పరీక్షలు 2020 మార్చి 23 నుంచి మొదలై ఏప్రిల్ 8వరకు జరుగనున్నాయని తెలిపారు.. ...
చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది. ప్రతి రోజూ తలస్నానం చేస్తున్నా...
గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా అంటే పేదోళ్ల ఇళ్లను కూల్చే భూతంలా కొందరు అభివర్ణిస్తున్నారని,...
ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ఖాకీ చొక్కాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్(BRS) నేతలు.. కాంగ్రెస్ పాలనలో ఆటో...