క్రికెట్ అభిమానులారా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సందర్భానికి సమయం రానే వచ్చింది. క్రికెట్ ప్రపంచంపై చెరుగని ముద్రవేసిన భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...