భారత్ లో ఇటీవలే 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడం తెలిసిందే. మరికొన్ని నెలల్లో భారత్ లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యర్థులకు పోటీ ఇచ్చేందుకు జియో సిద్ధమవుతోంది....
ఇప్పటికే పెరిగిన మొబైల్ రీచార్జి ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇక ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయా? 5G సేవలే ఇందుకు...
జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జియో నెట్వర్క్, జియో ఫీచర్ ఫోన్, జియోఫోన్ నెక్స్ట్తో అదరగొట్టిన ముకేశ్ అంబానీ టీమ్.. ఇప్పుడు 5జీ జియో ఫోన్ మీద దృష్టి పెట్టిందని సమాచారం....
అగ్ర రాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరైజన్ టెలికాం సంస్థలు 5 జీ సేవలను ప్రారంభించాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. విమాన...
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్లు, మొబైల్...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...