దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు...
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నారు. అయితే ఏప్రిల్-జూలై...
శబరిమల ఆలయం వచ్చే వారం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కఠినమైన కరోనా...
దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ ధరకే...
పాన్ కార్డుతో మీ ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా, లేదా అయితే వెంటనే చేసుకోవాలి.. లేదంటే ఆది క్యాన్సిల్ అవుతుంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి మరో రెండు రోజులు మాత్రమే...
మన దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి అన్నా అలాగే బ్యాంక్ అకౌంట్, ఎన్నికల గుర్తింపు కార్డు అలాగే రేషన్ కార్డు ఏది కావాలి అన్నా కచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...