వైసీపీ నేత విడదల రజిని(Vidadala Rajini), సీనియర్ ఐపీఎస్ అధికారి పి. జాషువా(IPS Jashuva), మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక రాతి వ్యాపారి నుంచి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ రేసు కేసుకి సంబంధించి ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని మళ్ళీ నోటీసులు పంపింది. అయితే మరో విషయం...
తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు...
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానితీతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందంపై నిగ్గు తేల్చాలని ఏపీకాంగ్రెస్ చీప్ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేరశారు. సోలార్ ప్రాజెక్ట్ కోసం ఎంత పుచ్చుకున్నారో...
తెలంగాణలో గతేడాది జరిగిన ఈ-కార్ రేస్లో(E-car Race) రూ.55 కోట్ల కుంభకోణం జరిగిందని వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు మరుగున పడిపోయిన...
ప్రస్తుతంకాలంలో లంచాలు తీసుకునే పనులు చేసే అధికారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు చాలామందే ఉండగా..తాజాగా నల్గొండలో హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావుని రెడ్ హ్యాండెడ్...
30వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒక ఎస్సై ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల టౌన్ ఎస్సై శివ కృష్ణ గురువారం నాడు 30వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...