యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లక్ష్యంగా ఎసిబి అధికారులు రెండురోజులపాటు జరిపిన సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. హైదరాబాద్ లోని మేడిపల్లిలో ఉన్న దేవానంద ఇంట్లో, యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్...
30వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒక ఎస్సై ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల టౌన్ ఎస్సై శివ కృష్ణ గురువారం నాడు 30వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...