పసిబిడ్డపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. ఈ ఆత్మహత్యపై హైకోర్టులో దాఖలైన పిల్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...