Telangana Elections |తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట(Ashwaraopeta) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ(Adinarayana).. 28,358 ఓట్ల మెజార్టీతో ఘన...
ఏపీలో వైసీపీకి మరింత వేవ్స్ పెరుగుతున్నాయి.. ఇక రాజధానిగా మూడు ప్రాంతాలు అనేసరికి మూడు ప్రాంతాల్లో చాలా మంది సీనియర్లు పక్క పార్టీలో ఉన్న నేతలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. అంతేకాదు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...