దేశ రాజకీయాలను మార్చే సత్తా మహారాష్ట్ర ఎన్నికలకు ఉందంటూ ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది....
యూపీ రాజధాని లక్నో(Lucknow)లో జరిగిన సమాజ్వాద్ పార్టీ(SP)ఓబీసీ సమ్మేళనంలో ఆ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య(Swami Prasad Maurya)పై ఓ యువకుడు దాడి చేశాడు. లాయర్ వేషంలో ఉన్న ఆ యువకుడు...
ఖమ్మం వేదికగా తెలంగాణ బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలలు ఆగితే ఏ...
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చిస్తున్నారు. ప్రగతి భవన్కు చేరుకున్న అఖిలేష్...
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు అఖిలేష్ యాదవ్ను కలిసేందుకు టైమ్ ఉంది కాని నన్ను కలిసేందుకు టైమ్ లేదా అని ప్రశ్నించారు....
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యతను ముమ్మరం చేస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar ) తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పార్టీలతో ఓ భారీ సమావేశం నిర్వహించి రానున్న...
యూపీ రాజకీయ నేతలకు ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ నేతలు కంగారులో ఉన్నారు. అవును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...