రిపబ్లిక్ డే రోజు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఒత్తిడి చేస్తున్నారని చెప్పి పొత్తుధర్మం పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని ఆరోపించారు. అందుకే మాపై...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...