సచివాలయాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్ననని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. తెలంగాణ సచివాలయం(New Secretariat) అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. గొప్ప పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైందన్నారు....
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనను నింధించిన...
ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు రావడానికి ఇద్దరే కారణమని, అది మహాత్మా గాంధీ(Mahatma Gandhi), డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్(Ambedkar)లే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఆదివారం ఆయన...
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా నన్పూర్లో ‘జై భారత్ సత్యాగ్రహ యాత్ర’ పేరుతో బహరంగ సభ నిర్వహిస్తోంది. ఈ...
మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా, దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతే...
మీరు తెలంగాణలో డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా? అది కూడా కాలేజీకి వెళ్లకుండా..అయితే ఈ సదావకాశం మీకోసమే.. డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...