Amit Sha - Revanth Reddy | దేశంలో ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మిగిలిన ఐదు విడతల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా...
ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 28న తెలంగాణ పర్యటనకి రావాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని అత్యవసర పనుల కారణంగా ఆయన...
Lok Sabha Election | బీహార్ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. చంపారన్ లో ఆయన తొలి బహిరంగ సభ జరగనుంది. బేతియా సిటీలోని రామ్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 28న తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో రెండు అంశాలపై బీజేపీ ఫోకస్ పెట్టనుంది. శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడంతోపాటు, పది పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల...
తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'సకల జనుల సౌభాగ్య తెలంగాణ' పేరుతో ఈ మేనిఫెస్టోను...
Telangana Elections |తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాపెంయినర్ల జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 40 మంది నేతలకు చోటు కల్పించింది. అయితే ఇందులో సీనియర్ నేత విజయశాంతికి...
తెలంగాణలో రైతాంగం కష్టాల్లో ఉందని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరగనున్న బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...