నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav)కు ఈడీ అధికారులు మంగళవారం నోటీసులు పంపారు. ఈనెల 31న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు(మే 31) ఉదయం...
గాంధీభవన్ లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిసిిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
దేశంలో అత్యంత ధనవంతుడు...
టిపిసిసి నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోరోజు కూడా గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది. గురువారం గాంధీ భవన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు కీలక సమావేశాలు...
కొత్తగా ఎంపికైన తెలంగాణ పిసిసి నేతలు హైదరాబాద్ లో శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని కలిశారు. ఆమె ఆశిస్సులు తీసుకున్నారు. ఆమెను కలిసిన వారిలో నూతన పిసిసి చీఫ్ రేవంత్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...