హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. టికెట్ల విక్రయం దగ్గరి నుండి మొదలుపెడితే మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయం సరిగా లేకపోవడంతో HCAపై వరుస ఫిర్యాదులు...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...