ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.... అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైమ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ........
ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టబోతున్న ఇంగ్లీష్ మీడియంపై నేడు అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది.... ఇంగ్లీష్ మీడియంపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... అద్యక్షా తాను గతంలో యంఏ తర్వాత పీహెచ్...
ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి....
ఏపీ అసెంబ్లీలో ఈరోజు కీలక పరిణామాలు సంభవించాయి. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడంతో సభ వేడెక్కింది. ఆ తర్వాత కూడా సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. తామేమీ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సభకు కత్తులు, కటార్లతో వెళ్లట్లేదని, వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని అధికారపక్షంపై...
సున్నా వడ్డీ పథకంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సభలో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గొడవ మొదలైంది. అధికార,...
ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. రైతులకు సున్నా వడ్డీ పథకంపై సీఎం జగన్ సవాల్ విసిరారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా...
వ్యవసాయ రంగంలో ఏపీ ఏకంగా 11 శాతం అభివృద్ధి సాధించిందని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలను ఏపీ మంత్రి...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...