ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల(YS Sharmila).. పార్టీ బలోపేతంపై ఇక దృష్టి పెట్టారు. మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు ఆమె శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైఎస్సార్...
ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కి పంపించారు. వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...