తనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? ఏదైనా ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా? అంటూ సీఎం జగన్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు. బాపట్లలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila), వైఎస్ సునీత(YS Sunitha) లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. "మహిళలను అవమానించడం,...
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ(TDP), వైసీపీ(YCP)లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్పై విరుచుకుపడుతున్నారు. బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) YSR పార్టీకి కొత్త అర్థం చెప్పారు. Y అంటే వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), S అంటే సాయిరెడ్డి(Vijayasai Reddy), ఆర్ అంటే R రామకృష్ణారెడ్డి(Sajjala...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ...
వైఎస్సార్ కుటుంబాన్ని సీఎం జగన్ చీల్చారంటూ ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబం...
పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. రాష్ట్రంలో...
ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల(YS Sharmila) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తాను పార్టీలోకి రావాలని కోరుకున్న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...