చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు సంక్షేమ పాలను అందిస్తున్న మీ బిడ్డను...
AP BJP | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత...
సినీ నటి అనసూయ(Anasuya) ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పిలిస్తే జనసేన తరపున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
"పవన్...
మంత్రి రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడొక...
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సర్వ శక్తులు ఒడుతున్నారు. ఇందులో భాగంగా జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. అలాటే అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించారు. సర్వేలు, సామాజికవర్గాల...
గతంలో 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ తాజాగా అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) పేరును అధికారికంగా వెల్లడించింది. కొప్పుల వెలమ...
అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ తాజాగా ప్రకటించింది. 11 అసెంబ్లీ(TDP MLA Candidates), 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారుచేశారు.
పార్లమెంట్ అభ్యర్థులు వీరే..
శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – మాత్కుమిల్లి...
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, ఎంపీ అభ్యర్థుల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...