Tag:ap news

Vallabhaneni Vamsi | ‘నా బ్యారక్ మార్చండి’.. కోర్టుకెక్కిన వంశీ

వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ...

Ram Mohan Naidu | ఏపీ మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

ఏపీ మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ప్రకటించారు. ఏపీ మిర్చి రైతుల(Chilli Farmers) సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని,...

వైసీపీకి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్‌‌కు నో..

టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు(AP High) భారీ ఝలక్ ఇచ్చింది. ఈ కేసుల్లో ముందుస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు...

ఏపీలో నూతన మద్యం పాలసీ అమలుకు ముహూర్తం ఫిక్స్..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ(New Excise Policy) తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎక్సైజ్ శాఖ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ...

విశాఖ ఉక్కు మరో రికార్డ్..

Vizag Steel | ఉక్కు ఉత్పత్తిలో విశాఖ ఉక్కు సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. వంద మిలియన్ టన్నుల ఉత్పత్తిని పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు కార్మికులు,...

మాజీ సీఎం జగన్‌కు పాత కార్లు.. అందుకేనా..!

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan)కు ప్రభుత్వం కేటాయించే కార్లను మార్చడం జరిగింది. ఈ క్రమంలో జగన్‌కు కండిషన్‌లో లేని కార్లు ఇచ్చారని, భద్రతను కూడా తగ్గించేశారని, ఈ చర్యల ద్వారా...

IRR Case | ఏసీబీ కోర్టులో సీఐడీకి బిగ్ షాక్.. టీడీపీ నేతలు హర్షం..

విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ(CID) అధికారులకు భారీ షాక్ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో టీడీపీ అధినేత చంద్రబాబుపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్...

YS Sharmila | వైయస్ షర్మిలకు భద్రత పెంచిన పోలీసులు

తనకు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) చేసిన విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె...

Latest news

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...