వ్యక్తిగత కారణాలతో ఏపీ రాజకీయాల్లోకి రాలేదని.. ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పడంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నది...
ప్రత్యేక హోదా డిక్లరేషన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి ఒకటో తేదిన తిరుపతిలో నిర్వహించబోయే సభలో హోదాపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుందని...
ఏపీకి ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) నడుం బిగించారు. ఏపీసీసీ చీఫ్ అయిన రోజు నుంచే ప్రత్యేకహోదాపై ఆమె తన గళం గట్టిగా వినిపిస్తున్నారు. ఈ అంశాన్ని...
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ(TDP), వైసీపీ(YCP)లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్పై విరుచుకుపడుతున్నారు. బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర...
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ హోదా హామీ ఇచ్చారని...
ఏపీ సీఎం జగన్ పై మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghurama Krishnam Raju) వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన జగన్ తన బాబాయ్ వై.ఎస్ భాస్కర్ రెడ్డికి మాత్రం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...