ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results) విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యూలర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574(86.69శాతం) మంది...
ఇవాళ విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కీలక సూచనలు చేశారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు భరోసాగా ఉండాలని సూచించారు. ఒక ఏడాది...
AP SSC Results |ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల విడుదల తేది ఎట్టకేలకు ఖరారైంది. రేపు(శనివారం) ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలు విడుదల(AP...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...