తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూ బాబుని ఏకిపారేస్తాం అని చెబుతారు కొందరు నేతలు.. అయితే బాబు కుటుంబంలో వ్యక్తులని వైసీపీలో చేర్చుకుని బాబుని పార్టీ తరపున ఏపీలో ఇబ్బంది పెట్టాలి...
తాజాగా సిపిఎస్ సర్వే విడుదల అయింది. ఇందులో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అని తేల్చి చెప్పింది. కేవలం తెలుగుదేశం 40 స్ధానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని చెబుతోంది...
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేవు అని చెబుతున్నారు వైసీపీ నేతలు.. అంతేకాదు చాలా చోట్ల వైసీపీ అభ్యర్దులకు గట్టిపోటీ కూడా తెలుగుదేశం ఇవ్వలేకపోయింది అని విమర్శలు చేస్తున్నారు.. చాలా...
ఏపీలో అనేక సర్వేలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వస్తున్నారు అంటూ జాతీయ మీడియాలు అనేక సర్వేలు చెబుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుంది అనేదిమాత్రం సర్వేలు చెప్పడం...
మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 130 అసెంబ్లీ సీట్లు టీడీపీ...
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది. ఏ పార్టీ ఫెవిలియన్ కు చేరుతుంది అనేది చూడాలి. ఇక 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...