విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతో..ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి జగనన్న వసతి దీవెన హామీ...
ఏపీ గ్రామాలకు కేంద్రం ప్రభుత్వం చక్కని శుభవార్త చెప్పింది. తాజాగా కేంద్రం అమలు చేసిన గ్రామ ఉజ్వల పథకాన్ని మరింత స్థాయిలో పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా దేశంలో...
ఏపీలో నిన్నకొత్త జిల్లాల ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. దాంతో నిన్నటి నుండి ఏపీలో కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమైంది. అందుకు కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ఏపీ ప్రభుత్వం...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపుపై రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు శరవేగంగా పుర్తపోయింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు కానున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా...
ఏపీలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వచ్చే మూడు రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది.
తూర్పు ఉత్తరప్రదేశ్, దాని...
రోజు ఏదో ఒక శుభవార్తతో మనముందుకొస్తుంది జగన్ సర్కార్. తాజాగా గర్భిణీ మహిళలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. తిరుపతిలో వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను చిత్తూర్ జిల్లాలో...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...