ప్రజల్ని నేరుగా కలిసేందుకు ఏపీ సీఎం జగన్ 'ప్రజా దర్బార్'కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రోజూ ఉదయం అరగంటపాటు...
ఇప్పటికే చాల మంది రాజకీయ నాయకులు,సెలబ్రెటీస్ చంద్రబాబు నాయుడును పొగిడిన విషయం తెలిసిందే తాజాగా ప్రముఖ యోగ గురువు, పతంజలి కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రాందేవ్ బాబా చంద్రబాబునాయుడుపై ప్రశంసల...
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఇవాళ ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగింది. అనంతరం లోక్సభ స్పీకర్...
టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల అనుబంధం అని అందరూ భావిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి చాలా...
ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం...