ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహిళల మిస్సింగ్ డేటా(Missing Women Data) ఇప్పుడు సంచలనంగా మారింది. 2019 నుండి 2021 నుండి దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు మిస్సింగ్ డేటా బుధవారం కేంద్ర హోంశాఖ పార్లమెంటులో...
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పలు పరీక్షలు...
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల...
జీవో నెం.1 పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హోంశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. జీవో నెం 1ను...
AP BRS |జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించి, ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను భారీగా గులాబీ పార్టీలో చేర్చుకుంటున్నారు. తాజాగా.....
Machilipatnam |ఔను వాళ్లిదరూ ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలు తమ ప్రేమను కాదంటారన్న భయంతో రాముడి గుడిలో బందీ అయ్యారు. ఒకరోజు పాటు గుడి తలుపులు బిగించుకుని లోపల ఉండిపోయారు. ఆ సీతారాముల సమక్షంలోనే...
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) భేటీ అయ్యారు. శనివారం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)...
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం(Kuppam) నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా వ్యూహ రచించారు. ఈ మేరకు 38...
టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల అనుబంధం అని అందరూ భావిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి చాలా...
ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం...