ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతుంది. తాజాగా లండన్ నుండి శ్రీకాకుళం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే కొత్త...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. రక్తపోటు స్థాయి ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.
కాగా రోశయ్య...
ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అదనపు షోలకు అనుమతి లేకపోవడం, టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్ల అందరూ అసంతృప్తిని వ్యక్తం...
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠాధిపతి శివైక్యం తర్వాత తదుపరి మఠాధిపతి నియామకం అంశం లో వివాదం & ద్వితీయ భార్య శ్రీమతి మారుతి మహాలక్ష్మమ్మ రెండుసార్లు న్యాయస్థానంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
టిటిడి...
వర్షాలతో అతలాకుతలం అయిన ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఇంకా వరుణుడు సృష్టించిన జల విలయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఆ 4 జిల్లాలు. మళ్లీ ఈసారి కూడా ఆ 4 జిల్లాలే...
ప్రజాస్వామ్య, పరిరక్షణ. భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి, సమాన హక్కులు, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వంకై, విద్య, వైద్యం ప్రజలందరికీ దక్కాలని, ఉపాధి కరువై, కడుపు మాడి పోతున్నా. యువకుడా. సమస్త ప్రజల సింహ స్వప్నమై,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...