నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ల పోస్టుల రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. రైల్వేలోని అనేక వర్క్షాప్లు/యూనిట్లలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2,422 కాగా అర్హత...
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందు వరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ...
ఓటరు జాబితాను ఆధార్తో అనుసంధానించేందుకు వీలు కల్పించే 'ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021'ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది. ఓటరు జాబితాలో డూప్లికేషన్ను నివారించే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా...
జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలనిఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ...
ఈ రోజుల్లో లోన్ తీసుకోవడం చాలా సులభం.. కాని బ్యాంకులు మాత్రం లోన్ అప్రూవల్ చేయడం అంత సులువు కాదు అనేది తెలుసుకోవాలి, ఎందుకు అంటే మీ పాత హిస్టరీ మీ పాత...
మీరు మీ ఆధార్ కార్డుని ఇంటర్ నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే, కచ్చితంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాల్సిందే, లేకపోతే మీకు ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ అవ్వదు,...
ఏపీలో పింఛన్ లు ఒకటో తారీఖు వచ్చేసరికి అవ్వాతాతలకు అందిస్తోంది జగన్ సర్కార్, నేరుగా వాలంటీర్లు ఇంటికి తీసుకువెళ్లి పించన్లు అందిస్తున్నారు.. అయితే ఇకపై పించన్లు ధరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా కొన్ని రూల్స్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...