వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(WTC) ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో ఆటగాళ్లందరూ తమ పాత్ర పోషిస్తారని అన్నారు. ‘ప్రతి...
జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
మరో 122 పరుగులు సాధిస్తే...
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్...
కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...
టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా నిలిచాడు. స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ను వెనక్కినెట్టి ఈ ఘనత...
కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఐదో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి...
కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో నేడు మూడో రోజు. న్యూజిలాండ్ను భారీ స్కోరు చేయనివ్వకుండా భారత జట్టు ప్రయత్నిస్తుంది. రెండో రోజు మ్యాచ్లో భారత...
ఐపీఎల్ 2022కు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సీజన్లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇక జనవరిలో జరగబోయే మెగా వేలం పైనే...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...