అయోధ్య(Ayodhya) రామమందిరంలో ప్రతిష్టించనున్న 'రామ్ లల్లా'(Ram Lalla) విగ్రహాన్ని రామజన్మ భూమి ట్రస్ట్ సభ్యులు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) అధికారికంగా ప్రకటించారు. కర్ణాటకకు చెందిన...
అయోధ్య(Ayodhya)లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సం కోసం అయోధ్య వచ్చిన మోదీ 15 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా...
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ఆలయ ప్రతిష్ట జరగనున్న సంగతి తెలిసిందే. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10...
Diwali: ఆరేళ్ల క్రితం ప్రారంభమైన అయోధ్య దీపోత్సవ్ అరుదైన రికార్డు నెలకొల్పింది. రామ జన్మభూమిలో ప్రధాని మోదీ సమక్షంలో సరయూ నది ఒడ్డున 15 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. సుమారు 20వేల...
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కర్నాటక నుంచి 16 మందితో...
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ అయోధ్యలో ఆగస్ట్ 5న జరిగే భూమి పూజకి టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి...రామ మందిరం కింద 200 మీటర్ల లోతులో...
అయోధ్యలో ఆగస్టు 5 న నిర్వహించే భూమి పూజకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు 200 మందిని మాత్రమే అనుమతించినట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవిందగిరి చెప్పారు....
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....