ఈమధ్య కాలంలో నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్యకు గల ముఖ్య కారణం ఏంటంటే..ఒకే చోట కూర్చుని పనులు చేయడం వల్ల వెన్నెముక మీద భారం పడి వెన్నునొప్పి వచ్చే...
ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఎక్కువ సమయం కూర్చొని గడిపే వారి సంఖ్య పెరుగుతుంది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తూ ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తూ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు....
జంతువుల నుంచి మనుషులకు అనేక రకాల వ్యాధులు సోకుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు వైద్యులు. ఇక తాజాగా అమెరికాలో మంకీపాక్స్ వ్యాధి ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తోంది. ఈ వ్యాధి అమెరికాలో దాదాపు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...